Thursday, February 4, 2016

ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం Breaking India

భారతదేశాన్ని అస్థిర పరిచే కుట్రలో భాగంగా కొన్నివిచ్చిన్నకర  శక్తులు కుల, మత, ప్రాంతీయ ఉద్యమాల్లో, రాజకీయ పార్టీలలో చొరబడుతున్నాయన్నది బహిరంగ రహస్యం.. దేశ వ్యాప్తంగా కొంత కాలంగా జరుగుతున్న కార్యకలాపాలను అధ్యయనం చేస్తే ఈ విషయం అందరికీ అర్థం అవుతుంది.. దేశ ప్రజలంతా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.. ఈ అంశంపై రాజీవ్ మల్మోత్రా, అరవిందన్ నీలకందన్ కొద్ది సంవత్సరాల క్రితం Breaking India పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు.. ఇప్పటికే పలు భాషల్లో ఇది అందుబాటులోకి వచ్చింది.. ఈ పుస్తకం తెలుగులో భారత దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు పేరుతో ఎమెస్కో వారు ప్రచురించారు.. ఇది ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.. ప్రధాన పుస్తకాలయాలన్నింటిలోనూ ఇది అందుబాటులో ఉంది..

No comments:

Post a Comment