Wednesday, February 24, 2016

దేశ ద్రోహులకు మద్దతు సిగ్గు చేటు

పార్లమెంటుపై దాడి కేసులో అప్ఝల్ గురుకు ఉరిశిక్ష అమలును వ్యతిరేకిస్తూ JNUలో జరిగిన కార్యక్రమానికి సిగ్గులేకుండా మద్దతు తెలిపాయి కాంగ్రెస్, వామపక్షాలు.. పాకిస్తాన్ జిందాబాద్, భారత్ ను నాషనం చేస్తామంటూ నినాదాలు చేసిన వారిపై చర్యలను నిరసిస్తున్నా.. ఈ అంశంపై పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతామంటున్నాయి.. ఇంతగా దిగజారిపోయిన ఈ పార్టీలు పార్లమెంటు ఆవరణలో అఫ్జల్ గురు విగ్రహం పెట్టాలని డిమాండ్ చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు..

No comments:

Post a Comment