Thursday, February 25, 2016

దేశం అంటే ఇంత చులకనైపోయిందా?

ఈ దేశంలో పుట్టి.. ఈ దేశం గాలి పీలుస్తూ.. ఈ దేశం తిండి తింటూ.. ఈ దేశం నీళ్లు తాగుతూ.. ఈ దేశ ప్రజల పన్నుల సొమ్ముతో చదువుతూ..
చివరకూ దేశ మాతనే ముక్కలు చేస్తామంటున్న ఈ సైతానులను ఇలాగే భరించాల్సిందేనా?.. వీరికి సిగ్గు లేకుండా మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలను, సంస్థలను, సోకాల్డ్ మేతావులను ఇలాగే వదిలేద్దామా?
ఇండియన్ డాగ్స్ గో బ్యాక్ అట మరి మీరు ఎక్కడి నుండి వచ్చారురా పందులారా?.. ఏ దేశం నుండి ఊడి పడ్డార్రా అడ్డ గాడిదల్లారా?
దేశ రాజధాని ఢిల్లీలోని యూనివర్సిటీల గోడలపై కనిపిస్తున్న ఈ రాతలకు  బాధ్యులెవరు?.. ఇవి విశ్వవిద్యాలయాలా తీవ్రవాదుల కర్మాగారాలా?.. దేశ విచిన్నకర శక్తులకు అడ్డాలుగా మారుతున్న యూనివర్సిటీలను ఇకనైనా ప్రక్షాళన చేయాలి.. వారిని వెనుకేసుకు వస్తున్న శక్తులకు బుద్ది చెప్పాల్సిందే..

No comments:

Post a Comment