Saturday, February 20, 2016

వారికి ధన్యవాదాలు చెప్పాల్సిందే..

తమ స్వార్ధ రాజకీయాల కోసం తీవ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తులకు మద్దతు ఇచ్చి దేశ ప్రజల్లో జాతీయ భావాలను మరింత ద్విగిణీకృతం చేసిన కాంగ్రెస్, వామపక్షాలకు అభినందనలు.. ‘భారత దేశాన్ని నాశనం చేస్తాం.. పాకిస్తాన్ జిందాబాద్..’ అంటూ నినాదాలు చేసిన వారికి మద్దతు ఇవ్వడం ద్వారా మీరు ఏం సాధిస్తున్నట్లు?.. దేశ ప్రజల మనోభావాలతో ఆటలా?.. వారు కళ్లు మూసుకొని కూర్చొంటారని అనుకుంటున్నారా?.. ఈ దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం అంటే అంత చులకన అయిపోయిందా?.. ఇలాంటి వారే జాతీయవాదానికి కొండంత అండ..

No comments:

Post a Comment