Friday, February 26, 2016

ప్రధాని తల్లికి సాధారణ చికిత్స..

ప్రధాని నరేంద్రమోడీ త‌ల్లి హీరాబెన్ తీవ్ర‌ అస్వస్థకు గురైతే, 108 వాహనంలో అహ్మ‌దాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అక్క‌డ ఆమె విఐపి వైద్యాన్ని తిరస్కరించి సామాన్యుల మధ్యనే చికిత్సకి పట్టుపట్టారు.
ఆస్పత్రిలో కొలుకున్నాక కారులో ఇంటికి తీసుకెళ్తామని అక్కడి అధికారులు సూచించగా సునితంగా తిరస్కరించారు హీరాబెన్.. ఒక షేర్ఆటోలో తన ఇంటికి వెళ్ళిపోయారు..
ప్రధాని తల్లి హోదాలో లభించే సౌకర్యాలను కూడా తిరస్కరించిన హీరాబెన్ అందరికీ ఆదర్శంగా నిలిచారు..

No comments:

Post a Comment