Friday, March 7, 2014

చూడబోతే ఈసారి అన్ని వేళ్లకు ఇంకు మార్కులేసేట్లున్నారు.. లోక్ సభ, శాసన సభ ఎన్నికల కంటే ముందు పురపాలక ఎన్నికలు జరుగుతున్నాయి.. తీరా ఇప్పడు పంచాయితీ ఎన్నికలు కూడా జరుగుతాయట..
పట్టణాలు నగరాల్లో ఉన్న వారికి రెండు ఇంకు మరకలు తప్పవనుకున్నాను.. ఇప్పుడు పల్లెవాసులకు రెండు మరకలు తప్పేట్టు లేదు.. మరి పట్టణాలు, పల్లెల్లో ఓట్లు ఉంటే.. ఇంకేం మూడు ఇంకు మరకలు..
మొత్తానికి మన వేళ్లన్నీ ఖరాబ్.. ఖరాబ్..

No comments:

Post a Comment