Friday, March 7, 2014

తిరుమలలో శ్రీవారి దర్శణం కోసం సిఫార్సు లేఖలను అంగీకరించొద్దని గవర్నర్ తీసుకున్న నిర్ణయం సముచితమే.. అయితే దీన్ని ఎన్నికల కోడ్ వరకే పరిమితం చేయకుండా శాశ్వతంగా కొనసాగిస్తే మంచిది.. మరోవైపు టీటీడీ దేశ వ్యాప్తంగా చేపట్టిన స్వామివారి కళ్యాణ ఉత్సవాలకు ఈసీ బ్రేక్ వేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. ధర్మ కార్యం ఎన్నికల కోడ్ పరిధిలోకి ఎలా వస్తుంది.. కళ్యాణోత్సవాల్లో పలానా పార్టీకి ఓటేయాలని ప్రచారం చేయరు కదా? ఈసీ తన నిర్ణయాన్ని సవరించుకుంటే బాగుంటుంది..

No comments:

Post a Comment