Saturday, May 17, 2014

దేశ వ్యాప్తంగా కమలాలు.. బీజేపీ మిషన్ 272+ టార్గెట్ అంచనాలను మించింది.. బీజేపీకి స్వయంగా 284 సీట్లు వచ్చాయి.. ఎన్.డీ.ఏ కూటమికి 335 సీట్లు వచ్చాయి.. 1984 తర్వాత తొలిసారిగా పూర్తి మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడబోతోంది.. ఈ విజయం పూర్తిగా నరేంద్ర మోదీదే..

No comments:

Post a Comment