Wednesday, May 28, 2014

మోదీ దూకుడు..

నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరునాడే పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తో సమావేశం కావడం సంతోషకరం. పాకిస్తాన్ నుండి భారత్ లోకి చొరబడుతున్నఉగ్రవాదులు సృష్టిస్తున్న బీభత్సాన్ని మోదీ ఆయనతో ప్రస్థావించారు.. ఉగ్రవాద నియంత్రణకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.. మరోవైపు క్యాబినెట్ మొదటి సమావేశంలోనే విదేశీ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల నల్లధనంపై చర్చిండం, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సిట్ ఏర్పాటు చేయడం సంతోషకరం..నరేంద్ర మోదీ ఇదే దూకుడు కొనసాగించాలని కోరుకుందాం.. 

No comments:

Post a Comment