Friday, May 23, 2014

మాతృ హృదయం..

దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ఢిల్లీకి బయలు దేరిన నరేంద్ర మోదీని తల్లి హీరాబెన్ ఆశీర్వదించింది.. మిఠాయి తినిపించి, రూ.101 రూపాయలు షుగున్ (కానుక)గా ఇచ్చింది.. అంతేకాదు రుమాలుతో మూతి తుడిచి పుత్రవాత్పల్యం చాటుకుంది.. మోదీ ఢిల్లీకి రాజైనా ఆమెకు మాత్రం కన్న కొడుకే కదా..

No comments:

Post a Comment