Wednesday, August 1, 2012

సానియా ఏమిటీ నిర్వాకం

లండన్ ఒలింపిక్స్ ప్రారంభం సందర్భంగా బెంగళూరు అమ్మాయి మధుర నాగ్ అమాయకంగా భారత ఆటగాళ్ల పరేడ్లో నడిస్తే మన క్రీడా శాఖ అధికారులు, మీడియా నానా యాగీ చేశారు.. కానీ మన హైదరాబాదీ సానియా చేసిన తప్పిదాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. పరేడ్లో పాల్గొన్న క్రీడాకారులంతా జాతీయ పతాకాన్ని చేతబూని దేశ భక్తిని చాటారు.. కానీ మన సానియా మిర్జాకు ఏమైంది? ఆమె చేతిలో పతాకం ఎందుకు లేదు? గతంలో కూడా సానియా జాతీయపతాకాన్ని అవమానించారు.. సానియా మిర్జా ఉద్దేశ్య పూర్వంగా ఇలా చేస్తున్నారా? ఏమో ఆమె పాకిస్తానీ భర్తకే తెలియాలి..

No comments:

Post a Comment