Wednesday, August 15, 2012

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ సమయానికి 65 సంవత్సరాల 23,742 రోజుల 5,69,817 గంటల 3,41,89,042 నిమిషాలు పూర్తయింది..

దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల స్నూర్తిగా మనమంతా పని చేద్దాం.. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజా స్వామ్యమైన భారత్ అన్ని రంగాల్లోనూ అగ్రరాజ్యంగా రూపొందాలని కోరుకుందాం.. ఇందు కోసం కష్టించి పని చేద్దాం..

No comments:

Post a Comment