Wednesday, September 3, 2014

పాక్ సైన్యంలో చేరతారట..

భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్దం వస్తే భారతీయ ముస్లింలు పాక్ ఆర్మీలో చేరాలట.. పాక్ పై ఇండియా యుద్దానికి సాహసిస్తే,250 మిలియన్ల ముస్లింలు ఆ దేశ సైన్యంలో చేరతారట.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నట్లు శ్రీనగర్ నుండి ప్రచురితమయ్యే కాశ్మీర్ అబ్జర్వర్ వెల్లడిస్తోంది.. ఈ వార్తే నిజమైతే
ఓవైసీకి పాకిస్తాన్ పై ప్రేమ ఉంటే అక్కడికే పోవడం మంచిది..

No comments:

Post a Comment