Thursday, September 25, 2014

విజ్ఞాన్ కీ జయ్..

భారత దేశం నిజంగా చరిత్రను సృష్టించింది.. అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసి చూపింది..
అమెరికా, రష్యాలు గ్రహంపై ఉపగ్రమాన్ని పంపేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తే కానీ సాధ్యం కాలేదు.. చైనా, జపాన్ దేశాలు విఫలమైపోయాయి.. కానీ భారత్ మాత్రం తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహంపై జెండా ఎగురవేసింది.. మంగళ్ యాన్ విజయవంతం అయింది.. ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయం ఇది..  ఇది భారతీయ శాస్త్రవేత్తల కృషి ఫలితం.. మనమంతా వారికి సెల్యూట్ చేయాల్సిందే..

జై విజ్ఞాన్ అంటూ సగర్వంగా నినదిద్దాం.. 

No comments:

Post a Comment