Sunday, April 27, 2014

తమ్ముళ్ల బాధితులు..

తన సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పేరిట పార్టీ పెట్టి నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వడం సీమాంధ్ర కాంగ్రెస్ ప్రచార సారధి చిరంజీవిని ఇరకాటంలో పడేసింది.. ఇప్పడు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సోదరుడు దల్జిత్ సింగ్ కోహ్లీ కూడా బీజేపీలో చేరడం ఆయనకు ఈ ఇబ్బందిని దూరం చేసింది.. సమర్ధించుకోడానికి సాకు దొరికింది కదూ?.

నా తమ్ముడే కాదు ప్రధాని తమ్ముడూ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నాడని చెప్పుకోవచ్చు..
తమ్ముళ్లనే ఒప్పించలేని వారు ఇతరులను తమ పార్టీకి ఓటేయమని ఎలా అడగగలరు?

No comments:

Post a Comment