Wednesday, April 16, 2014

మనోభావాలు మెజారిటీలకు ఉండవా?

కాంగ్రెస్ పార్టీ గంగా నది లాంటిదట.. పాపులు ఎవరైనా ఆ పార్టీలో చేరి పునీతులవుతారట.. పాలమూరు నుండి ఎంపీగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి చెప్పిన మాటలివి?.. ఇంకా హిందువులు, ముస్లింలు, గంగా, మక్కా లాంటి పదాలు వాడేశారు.. చివర్లో తన మాటలు మైనారిటీలకు ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించేయమన్నారు.. మరి మెజారిటీలకు క్షమాపణలు అక్కడరలేదా?.. వారికి మనోభావాలు లేవా? 'ఉత్త'మ పార్లమెంటీరియన్ లక్షణం అంటే ఇదేనేమో.. ఈ అంశంపై భాజపేయులు స్పందించకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు..

No comments:

Post a Comment