Saturday, August 16, 2014

అయ్యా గవర్నర్ గారూ..

ఏడాదికి ఒకటో రెండో ఎట్ హోంలకు కాకుండా, ప్రతి వారం వీరిద్దరినీ రాజ్ భవన్ కు పిలవండి.. చాయ్, బిస్కెట్లతో కాకుండా మంచి భోజనం పెట్టండి.. అన్నట్లు హైదరాబాదీ బిర్యానీ, రాగి సంకటి-నాటు కోడి పులుసు మరిచిపోకండి..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనం కోసం ఇలాగేనా వీరు తరచూ కలుసుకుంటారు..


No comments:

Post a Comment