Sunday, August 17, 2014

చంద్రులిద్దూ కలిశారు..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల మధ్య తొలిసారిగా సహృద్భావ వాతావరణంలో చర్చలు ముగిసాయి.. పరస్పరం సమన్వయంతో పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.. ఈ పని రెండు నెలల క్రితం ప్రారంభం అయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమా?..

No comments:

Post a Comment