Thursday, August 7, 2014

పాపం పప్పూ..

పార్లమెంట్లో పప్పూ ఏం చేస్తుంటారు?.. ఆవలిస్తుంటారు.. నిద్రొస్తే బజ్జుంటారు.. అమ్మగారు క్లాస్ పీకడంతో ఏం చేయాలో తెలియక ఇప్పుడు నిద్రను ఆపుకోడానికి లొల్లి చేయడం మొదలెట్టారు..
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా మత కల్లోలాలు చెలరేగాయట.. బుజ్జోడు వెల్ లోకి వచ్చి గొడవ చేశాడు..అదెక్కడో చెప్పు పప్పూ? అని అధికార పక్షం నిలదీస్తే.. పాపం జవాబు లేక నీళ్లు నమిలారు పప్పూ గ్యాంగ్ బాస్..
ఇతంతా ఎందుకు కానీ.. ఎప్పుడు ఏం చేయాలో తోచని పప్పూకి ఓ పాలపీక కొనిస్తే ఈ ఐదేళ్లు కామ్ గా సీట్లోనే కాలక్షేపం చేస్తాడు కదా.. ప్చ్ పాపం పప్పూ..

No comments:

Post a Comment