Tuesday, December 3, 2013

రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలకు నాయకత్వం వహిస్తున్నది సీమ దొరలే.. వారి గడ్డను నిలువునా చీల్చే కుట్ర జరుగుతున్నా తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు ఈ బాబులు.. తమ ప్రాంత అస్థిత్వానికి ముప్పు వాటిల్లినా అవి మా జిల్లాలు కావులే అనుకుంటున్నారేమో.. మీ సమైక్య రాగాలు ఇక చాలు.. రాయలసీమ చీలికను అడ్డుకోండి.. 

No comments:

Post a Comment