Tuesday, December 17, 2013

అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రవేశ పెట్టిన తీరు, జరిగిన పరిణామాలను చర్చించేవారు ఇద్దరు ప్రధాన నాయకుల బాధ్యతారహితమైన తీరును ఎందుకు ప్రశ్నించడం లేదు.. ఇంతటి ముఖ్యమైన బిల్లు సభ ముందుకు వస్తుంటే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు సభలో లేకపోవడం ఏమిటి?
జ్వరం సాకుతో సీఎం కిరణ్ అసెంబ్లీకి డుమ్మా కొడితే, అసెంబ్లీ ప్రాంగణంలో ఉండీ ఉండనట్లు టీడీపీ అధినేత బాబు దోబూచులాడారు.. ఇరువురు నాయకులు కూడా తమ ఎమ్మెల్యేలపై పట్టు కోల్పోయారని, ప్రాంతీయ మనస్థత్వంతో వ్యవహరిస్తున్నారని చెప్పేందుకు ఇంతకన్నా ఉదాహరణ మరేం ఉంటుంది?

No comments:

Post a Comment