Wednesday, March 23, 2016

బలిదాన దినోత్సవం.. స్వాతంత్ర్య వీరులకు వందనాలు

బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం కలిగించడానికి తమ ప్రాణాలనే పణంగా పెట్టారు ఆ విప్లవ వీరులు.. బానిస సంకెళ్ల నుండి దేశమాతకు స్వేచ్ఛను ప్రసాదించడానికి ఉరితాళ్లను ముద్దాడారు.. వీరి త్యాగాలను దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు.. భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురుల స్పూర్తిని నిరంతరం కొనసాగిద్దాం.. వారి త్యాగ ఫలితాలైన భారత దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, సమగ్రతలను కాపాడుకుందాం.. దేశ ద్రోహులను తరిమి కొడదాం..

No comments:

Post a Comment