Friday, January 24, 2014

ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు.. దిగజారుతున్న పప్పూ (అదే.. రాగా అంటున్నారే ఆయన) ఇమేజీని పటిష్టం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రూ.500 కోట్ల నిధిని కేటాయించింది.. అందులో భాగంగా పత్రికల్లో ఎంత భారీ ప్రకటనలు ఇస్తున్నారో చూడండి.. ఎంతైనా తేరగా వచ్చిన స్కాముల సొమ్మే కదా? యువరాజా ఇమేజ్ పెరగడం సంగతేమో కానీ, పత్రికలకు మాత్రం మంచి ఆదాయం పెరుగుతోంది.. ప్రకటనలతో ఇమేజీ పెరగదు.. చేతల్లో చూపించుకోవాలి..

No comments:

Post a Comment