Thursday, January 16, 2014

ఈ శీతాకాలంలో మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చలి నమోదైంది.. మన దేశంలో కాశ్మీర్, హిమాచల్ రాష్ట్రాల్లో ఏకంగా మంచు కురిసింది.. ఉత్తరాది రాష్ట్రాలో ఉష్ణోగ్రత్తలు దారుణంగా పడిపోయాయి.. మన రాష్ట్రంలోని లంబసింగి పరిస్థితి తెలిసింది.. ఇక హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో ఇటీవల ఉదయం 8-9 గంటలకు సైతం పొగమంచు తొలగని పరిస్థితులు కనిపించాయి.. అలాంటి ఒక చిత్రాన్ని గమనించండి.. హైదరాబాద్-కరీంనగర్ రోడ్డులో కారులో వెళుతూ అనుకోకుండా తీసిన ఫోటో ఇది..

No comments:

Post a Comment