Saturday, April 4, 2015

ఇదీ మన మీడియా తీరు..

నిజం నిద్రలేచేలోపు అబద్దం లోకం చుట్టి వస్తుందంటారు. మన జాతీయ మీడియా వ్యవహరిస్తున్న తీరు అలాగే ఉంది. దేశ వ్యాప్తంగా క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెడుతున్న మీడియా అసలు విషయాలను దాచి పెడుతోంది. ఈ ద్వంద్వ వైఖరిని ఆంధ్రభూమి ఎడిటర్ ఎంవిఆర్ శాస్త్రిగారు ఇవాళటి 'వీక్ పాయింట్'లో చక్కగా ఎండగట్టారు. 

No comments:

Post a Comment