Sunday, October 19, 2014

సమీప భవిష్యత్తు బీజేపీదే..

కాంగ్రెస్ ముఖ్త్ భారత్ అసాధ్యమేమీ కాదు.. కేవలం ఒక కుటుంబంపై ఆధారపడి రాజకీయాలు నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ చరిష్మా కాల్పోయింది.. సార్వత్రిక ఎన్నికల ఘోరపరాజయ పరంపర కొనసాగుతోంది.. క్రమంగా ప్రధాన రాష్ట్రాలు బీజేపీ, మిత్రపక్షాల ఖాతాలో పడుతున్నాయి.. బీజేపీకి ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థులు ఇప్పుడు ప్రాంతీయ పక్షాలే.. ప్రస్తుతం అధికారంలో కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, సమాజ్ వాదీ, జేడీయు, బీజూ జనతాదళ్, తృణమూల్, అన్నా డీఎంకే వ్యక్తి ఆధార పార్టీలే.. ఈ రాష్ట్రాలన్నింటీలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా అవతరించి ప్రాభవం చాటుకుంటోంది.. ఈ రాష్ట్రాల్లో కూడ సమీప భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఖాయం అని స్పష్టమవుతోంది..

No comments:

Post a Comment