Sunday, October 19, 2014

మరో రెండు కమలాలు..

దేశంలో మరో రెండు కమలాలు ఉదయించాయి.. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, గోవాల సరసన మహారాష్ట్ర, హర్యానా చేరాయి.. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తర్వాత వచ్చిన ఎన్నికల ఫలితాలు చూసి మోదీ పని అయిపోయింది అంటూ చంకలు గుద్దుకున్నవారు ఇప్పుడు ఢీలా పడే ఉంటారు.. 
మహారాష్ట్రలో శివసేన పొత్తు లేకుండా బీజేపీ అన్ని సీట్లు సాధించిందంటే సామాన్యమై విషయం కాదు.. శివసేనతోకలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని తెలుస్తోంది.. హర్యానాలో తొలిసారిగా భాజపా సర్కారు ఏర్పాటు కాబోతోంది..

No comments:

Post a Comment