Thursday, February 27, 2014

ఎవరు నపుంసకులో తేల్చుకోండి..

గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ నపుంసకుడని విదేశాంగ మంత్రి సల్మాన్ ఖర్షీద్ దారుణంగా వ్యాఖ్యలు చేశారు.. అవున్లే ఈ కాంగ్రెస్ నేతలు గొప్ప పుంసకులు.. పదేళ్ల పాలనలో అవినీతి, కుంభకోణాలు, పేదరికం, నిత్యావసర వస్తువులు, పెట్రోలు, డీజిల్, వంటగ్యాసు, ఇతర ధరల పెరుగుదలకు కారణం ఎవరు? దేశ సరిహద్దులను కాపాడలేని చవటలు ఎవరు? శతృదేశం మన సైనికుల తలలు నరికి తీసుకెళ్లుతున్నా వారితో దోస్తీకి వెంపర్లాడుతున్నపిరికి వాళ్లెవరు? దేశంలో మహిళలపై అత్యాచారాలు, సాటి దేశ ప్రజలపై దౌర్జన్యాలు జరుగుతున్నా అరకట్టలేది దద్దమ్మలు ఎవరు.. దేశానిన్ని ఈ దుస్థికి నెట్టిన మీరు పుంసకులా? తేల్చుకోండి..

No comments:

Post a Comment