Thursday, February 6, 2014

కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు నందమూరి తారక రామారావు.. ఆత్మగౌరవ నినాదంతో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ తీశారని చరిత్ర చెబుతోంది.. మరి అన్నగారి (సోకాల్ఢ్) తమ్ముళ్లు ఢిల్లీ వీధుల్లో ఏం చేశారో చూడండి..

No comments:

Post a Comment