Wednesday, June 10, 2015

సద్గురు అస్తమయం

సనాతన ధర్మ రక్షణకు జీవితాన్ని అంకితం చేసిన ఆధ్యాత్మిక వేత, సద్గురు కందుకూరి శివానంద మూర్తి ఇక లేరనే వార్త బాధాకరం.. సమాజానికి ధార్మిక, సాంస్కృతిక దృక్పధాన్ని బోధించిన పూజ్య సద్గురు లేని లోటు పూడ్చలేనిది.. వారు భౌతికంగా మహా సమాధి చెందినా వారు చూపించిన మార్గం మనందరికీ సదా అనుసరనీయం.. ఓం శాంతి శాంతి శాంతి.. 

No comments:

Post a Comment