Monday, January 19, 2015

25 ఏళ్ల విషాద చరిత్ర..

25 YEARS OF FORCED EXILE.. కశ్మీర్ లోయ నుండి పండిట్స్ బలవంతంగా తరిమివేతకు గురై పాతికేళ్లు పూర్తయింది.. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ అధ్యయన కేంద్రం ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి కశ్మీరీ సమాజ్ హైదరాబాద్ సంస్థ అధ్యక్షుడు భరత్ భూషణ్ ధర్ ముఖ్యఅతిధిగా వచ్చారు.. 1990లో వేర్పాటువాదులు పాకిస్తాన్ అండదండలతో సృష్టించిన అరాచకాలను గుర్తు చేసుకున్నారు.. సనాతన ధర్మాన్ని నమ్ముకున్న తాము లోయను విడచి పెట్టి బయటకు రావడానికి దారితీసిన విషాకదర పరిణామాలను కళ్లకు కట్టినట్లు ధర్ వివరించారు.

No comments:

Post a Comment