Tuesday, June 3, 2014

అశ్రునివాళి..

కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే హఠాన్మరణం బాధాకరం.. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పనిచేసిన ముండే.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపిగా ఎన్నికయ్యారు.. తాజా ఎన్నికల్లో భీడ్ నుండి లోకసభ సభ్యునిగా గెలిచి, మోదీ సర్కార్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో గోపీనాథ్ ముండేకు ప్రాధాన్యత పెరిగింది.. అంతలోనే ఆయన కన్నుమూత బిజెపి శ్రేణులను విచార సాగరంలో ముంచింది..  ముండే ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిద్దాం..

No comments:

Post a Comment