Friday, June 6, 2014

మగతనం చచ్చిందా?..

ఎంత దారుణం.. మగతనం చచ్చిపోయిందా వారికి..
ముంబై నగరంలోని డాంబివేలి ప్రాంతంలో ఓ ప్రయాణీకుడు మహిళా కాండక్టర్ బస్సు నుండి కిందకి లాగి బట్టలు చించేసి దారుణంగా కొట్టాడు.. బస్సులోని, బస్టాప్లోని పురుష పుంగవులెవరూ వాన్ని అడ్డుకోలేదట.. ఆతర్వాత కొందరు ప్రయాణీకులు ధైర్యం చేసి వాన్ని పోలీసులకు అప్పగించారట..
కళ్ల ముందే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా అడ్డుకోలేని దుస్థితి.. మహిళలపై అత్యాచారాలు, హింసాకాండకు అడ్డులేదా అని గొంతు చించుకునేవారు ముందు తమ కళ్లు ఎదుట జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది..

No comments:

Post a Comment