Saturday, June 22, 2013

ఆదుకుందాం..



మంచు కొండల్లో ప్రళయం పవిత్ర పుణ్యక్షేత్రాలను ముంచెత్తింది.. కేదార్ నాథ్ రుద్రభూమిగా మారిపోయింది.. గంగానది ఉప్పొంగి వేలాది మంది యాత్రికులు కొట్టుకుపోయారు.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని విషాదం ఇది.. చార్ ధామ్ యాత్ర దేశ వ్యాప్తంగా ఎంతో మంది కుటుంబాల్లో దు:ఖాన్ని మిగిల్చింది.. ఇది కేవలం ఒక రాష్ట్రానికి వచ్చిన కష్టం కాదు.. భారతీయులందరూ స్పందించాల్సిన సమయం ఇది.. చార్ ధామ్ బాధిత యాత్రికుల కుటుంబీకులను ఆదుకుందాం.. ఉత్తరాఖండ్ రాష్ట్రం మళ్లీ కోలుకునేలా మన వంతు సాయం చేద్దాం.. ఎవరికి తోచిన సాయం వారు అందించండి..

No comments:

Post a Comment