Friday, August 28, 2015

సంకల్పంతో పాటు పాలనా యంత్రాంగం కూడా మారాలి..

సంకల్పం మంచిదే.. కానీ ఆచరణ కూడా ముఖ్యం.. ఆర్థిక రంగంలో చైనాకు ధీటుగా ఎదగాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆశయం.. కానీ మనకు అంత సీన్ లేదంటారు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్.. నాయకుల్లో దూకుడు ఉంటే సరిపోదు.. యంత్రాంగంలో బద్దకాన్ని కూడా వదిలించాలి.. రౌతు ఎంత సమర్ధుడైనా, గుర్రం సహకరించకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు?.. ముందు మన పాలనా వ్యవస్థను సంస్కరించాలి..

No comments:

Post a Comment