Wednesday, August 19, 2015

ప్రధాని మోదీపై దుష్ప్రచారం..

మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలన, విధానపరమైన నిర్ణయాలు, విదేశీ పర్యటనలు తదితర మంచీ చెడులపై అర్ధవంతమైన చర్చ జరగాలి.. కానీ కొన్ని శక్తులు మన ప్రధానిపై వ్యక్తిగత ద్వేషంతో చాలా నీఛంగా బురద చల్లుతున్నాయి..  అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి.. మోదీ శుద్ద శాఖాహారి అని అందరికీ తెలుసు కానీ ఆయన యూఏఈ పర్యటనలో బీఫ్ తిన్నారని దుష్ప్రచారం చేస్తూ కేరళకు చెందిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఒక ఫోటో ప్రచారంలో పెట్టారు.. ఈ ఫోటో మార్ఫింగ్ చేసింది అని మనం గమనించవచ్చు.. అసలు, నకిలీ ఫోటోలు మీరు ఇక్కడ చూడవచ్చు..

No comments:

Post a Comment