Wednesday, July 11, 2012

నిజం నిష్టూరమే..

రాజుగారి వంటి మీద వస్త్రాలు లేవు.. ఈ విషయం అందరికీ తెలుసు.. అయినా మనకెందుకు లెమ్మని మాయా వస్త్రాలు అద్భుతమని వంగమాగదులు ప్రశంసిస్తున్నారు.. ఉండబట్టలేక ఓ కొంటె వాడు వాస్తవాలు చెప్పేశాడు.. ఓరీ ద్రోహీ అంటూ అంతా వాడిపై విరుచుకు పడ్డారా మూర్ఖులు..

ఇక అసలు విషయానికి వస్తే దింపుడు కళ్లెంపై ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాహుల్ అయినా, కేతు వచ్చినా ప్రాణం పోయలేడని తెలుస్తోంది.. ఈ విషయాన్ని సల్మాన్ ఖర్షీద్ నోరు జారగానే ఆ పార్టీ నేతలు గయ్య్.. మని లేచారు.. అందుకే అన్నారేమో యదార్థ వాదీ లోక శత్రు అని..

No comments:

Post a Comment