Thursday, July 12, 2012

సత్యమేవ జయతే

గనుల మాఫియా గాలి జనార్ధన రెడ్డి అరెస్టయి చంచల్ గూడ జైలుకు వెళ్లే ముందు సత్యమేవ జయతే అన్నాడు.. ఓ నేరగాడు ఎందుకలా అన్నాడోనని ఆశ్చర్యపోయాను.. తర్వాత కాలంలో అర్థం అయ్యింది.. న్యాయాన్ని కొనుగోలు చేసి నిర్ధోషిగా ముద్రేయించుకుందామనే కుట్ర పన్నాడని.. గాలి బెయిల్ స్కాములో న్యాయ మూర్తులు, రౌడీలు ములాఖత్ అయ్యి ఇంత పెద్ద కుట్ర పన్నడం బాధాకరం.. డబ్బున్నోడు న్యాయాన్ని ఇలా కొనుగోలు చేస్తే పేదోడి పరిస్థితి ఏమిటి? న్యాయ వ్యవస్థపై సామాన్యుడికి నమ్మకం కలిగేది ఎలా?

No comments:

Post a Comment