Saturday, December 19, 2015

హెరాల్డ్ ఆస్తులు అమ్ముకునే హక్కు ఉందా?

తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జ్ఞాపకాలను ప్రజల స్మృతిపథం నుండి తొలగిస్తున్నారని మోదీ సర్కారుపై కొద్ది రోజుల క్రితం గయ్యిన లేచారు కాంగ్రెస్ నాయకులు.. మరి నెహ్రూ స్థాపించిన కాంగ్రెస్ పార్టీ సొంత పత్రిక నేషనల్ హెరాల్డ్ ను మూసేసి, దాని ఆస్తులను తెగనమ్ముకొని సొంత ఖాతాలో వేసుకున్న సోనియా గాంధీ, రాహుల్ రాహుల్ గాంధీలను ఎలా వెనుకేసుకు వస్తున్నారు వీరు?.. నెహ్రూ వారసులు అయినంత మాత్రాన కుంభకొణానికి పాల్పడేందుకు వీరికి పేటెంట్ రైట్స్ ఉన్నాయా?.. పైగా వీరేదో ఘన కార్యం చేసినట్లు అండగా నిలుస్తున్నారు.. చివరగా అర్థం అయింది ఏమిటంటే నెహ్రూ జ్ఞాపకాలను నిర్మూలించే హక్కు ఆయన వారసులదే.. ఈ విషయంలో మోదీకి ఎలాంటి చట్టబద్దమైన హక్కూ లేదు..

No comments:

Post a Comment