Wednesday, December 30, 2015

నిజాలను దాచగలరా?

నిజం ఎప్పటికీ నిప్పు లాంటిదే.. కొన్ని నిజాలను మసి పూసినా దాచి పెట్టలేం.. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కారణంగా దేశానికి కలిగిన నష్టాలను తొక్కి పెట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ.. సోనియా గాంధీ విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరించింది..
సోషల్ మీడియా విస్తృతం అయ్యాక దేశ ప్రజలందరి దృష్టికీ ఈ విషయాలు చేరి పోయాయి..
అయినా ఉష్ట్రపక్షిలా గంభీరంగా వ్యవహరిస్తోంది ఆ పార్టీ.. ఇప్పుడు స్వయంగా కాంగ్రెస్ పార్టీ సొంత పత్రిక కాంగ్రెస్ దర్శన్ ఈ వాస్తవాలను ప్రముఖంగా ప్రచురించడం సంచలనం సృష్టించింది..
అవాక్కయిన కాంగ్రెస్ పెద్దలు పత్రిక కంటెంట్ ఎడిటర్ ను తొలగించారు.. కానీ దేశ ప్రజల మనసులోంచి వాస్తవాలను తొలగించడం సాధ్యమా? నిజం ఎప్పటికీ నిప్పులాంటిదే కదా..

No comments:

Post a Comment