Saturday, February 14, 2015

ఎవరికి వారే సాగర తీరే..

చివరకు అనుకున్నట్లే జరిగింది.. రెండు రాష్ట్రాలు బహిరంగ యుద్దానికి దిగుతారని, అందునా పోలీసులే కొట్టుకుంటారని.. దీనికి వేదిక నాగార్జుసాగరే అవుతుందని ఊహించాను.. అనుకున్నట్లే దాయాదుల సంగ్రామానికి సాగర్ కేంద్రంగా మారింది..
తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల జలజగడం పెద్దదే కానీ.. మరీ ఇలా కొట్టుకునే వరకూ పోవాల్సినంత పెద్దదేం కాదు.. ఇద్దరు సీఎంల ఇగోలే జగడాలకు కారణం అవుతున్నాయి.. చివరకు విజ్ఞతతో గవర్నర్ సమక్షంలో చర్చించుకోవాలని నిర్ణయించుకోవడం గుడ్డిలో మెల్ల..

No comments:

Post a Comment