Friday, June 1, 2012

అన్యాయ మూర్తి..

న్యాయ మూర్తి అంటే న్యాయాన్ని ఏకీలుకాకీలు విరిచి అమ్ముకునేవాడా?.. న్యాయ వ్యవస్థకే కళంకితమైన ఇలాంటి అన్యాయ మూర్తులుంటే దావూద్ ఇబ్రహీమ్, కత్రోచీలు దేశంలోనే రొమ్ము విరుచుకొని తిరిగేవారు.. అప్ఝల్ గురు, కసబ్ లాంటి వారిని నిరపరాధులగా వదిలేసేవారు.. పట్టాభి రామారావును తేలికగా వదిలేస్తే, మరి కొందరు ఈయన్ని ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉంది.. ఇలాంటి అన్యాయమూర్తులను కఠినంగా శిక్షించాల్సిందే..

No comments:

Post a Comment