Sunday, June 10, 2012

అందరూ దొంగలే..

వారూ, వీరూ అనే తేడా లేదు.. అందరిదీ ఒకే కులం.. అది రాజకీయ కులం. పార్టీలు వేరు కావచ్చు, కానీ అందరూ దొంగలే.. మద్యం సిండికేట్లు, మామూళ్ల వ్యవహారం దీన్ని నిరూపించింది.. పరస్పరం దుమ్మెత్తిపోసుకునే రాజకీయ పార్టీలకు ఇప్పుడు గొంతు పెగలడం లేదు.. మంత్రుల కుటుంబాలు, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ.. చివరకు కమ్యూనిస్టు ప్రజా ప్రతినిధులు మద్యం కంపులో మునిగి తరించిన వారేనని ఏసీబీ బయట పెట్టింది.. మున్ముందు ఇంకెంత మంది పేర్లు బయటకు వస్తాయో చూడాల్సిందే..

No comments:

Post a Comment