Sunday, June 24, 2012

రాష్ట్రపతిగా అత్యధిక విదేశీ పర్యటనలు చేసి రికార్డు నెలకొల్పిన ప్రతిభా పాటిల్, మరో ఘనత కూడా సాధించారు.. మరణ శిక్ష పడిన ౩౫ మని కహిదిలకు క్షమాభిక్ష పెట్టేశారు.. క్షమాభిక్ష పొందిన వారిలో కరడుగట్టిన హంతకులు, కిడ్నాపర్లు, రేపిస్టులు ఉన్నారు.. మహిళలు, చిన్నారులను అత్యాచారానికి గురిచేసి హత్య చేసిన ఘనులు ఉన్నారు..ఇంకా నయం వీరిలో అఫ్జల్ గురు, కసబ్ లేరు.. ఎందుకు ఈ క్షమాభిక్ష? దేశానికి సేవ చేసి క్షణికావేశంలో నేరం చేసిన వారిని క్షమిస్తే అర్థం చేసుకోవచ్చు.. వీరి వాళ్ళ సమాజానికి జరిగే మేలేమిటి? ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఆర్జించిన ఖ్యాతి ఇదేనా? 

No comments:

Post a Comment