Wednesday, June 27, 2012

సరబ్జీత్ సింగ్ విషయంలో పాకిస్తాన్ పరిహాసం సహించరానిది.. భారత్ పట్ల పెద్ద హాస్యాస్పదం వ్యవహరించింది.. ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడం ద్వారా యుపీఏ ప్రభుత్వం తన అసమర్ధతను నిరూపించుకుంది.. ఇంత జరిగినా మన చిదంబరం మహాశయుడు చెబుతున్న అరిగిపోయిన చావుకబుర్లను ఒక్కసారి గమనించండి.. "దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో ఉన్నాడు.. ముంబై దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది.. " ఈ విషయాలు మన దేశంలో చిన్న పిల్లలకు కూడా తెలుసు.. మీరేం చేయబోతున్నారో చెప్పండి చిదంబరం మహాశయా..

No comments:

Post a Comment