Wednesday, June 27, 2012

నరసింహన్ కాంగ్రెస్ నాయకుడా?..

నరసింహన్ గారు ఈ రాష్ట్రానికి గవర్నరా? లేక కాంగ్రెస్ నాయకుడా?.. ఢిల్లీ వెళ్ళిన నరసింహన్ కాంగ్రెస్ అధ్యక్షురాలిని కలిసిన తర్వాత వచ్చిన అనుమానం ఇది.. గవర్నెర్ నరసింహన్ రాజ్యాంగ హోదాలో రాష్ట్రపతికి తన నివేదిక ఇవ్వాలి.. ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రికి రాష్ట్ర పరిస్తితులను వివరించ వచ్చు.. కానీ సోనియా గాంధీని అయన ఏ హోదాలో కలిసి నివేదిక ఇచ్చినట్లు?.. గతంలో ఐపీఎస్ అధికారిగా పని చేసిన నరసింహన్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఏపీకి గవర్నర్గా వచ్చారా? లేక గవర్నర్ అయ్యాక కాంగ్రెస్లో చేరారా?

No comments:

Post a Comment