Sunday, November 1, 2015

తెగులు సోకిన తెలుగు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినమైన నవంబర్ 1వ తేదీ ప్రాధాన్యత కోల్పోయింది.. అన్నదమ్ములైన తెలంగాణ, ఆంథ్రప్రదేశ్ లు వేరు కుంపట్లు పెట్టుకున్నందుకు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ అభ్యంతరాలు లేవు.. కానీ మన కన్న తల్లి అయిన తెలుగును అనాధగా మార్చేస్తున్నాం.. 01.11.2002నాడు ఆంధ్రజ్యోతిలో నేను రాసిన వ్యాసమిది.. నాటికి, నేటికి తెలుగు భాష దుస్థితి ఏమాత్రం మారకపోగా మరింత దిగజారింది..

No comments:

Post a Comment