Wednesday, November 18, 2015

మితిమీరిన అయ్యర్ అసహనం..


ప్రధాని నరేంద్ర మోదీని పదవిలో నుండి తొలగిస్తేనే ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయట.. పాకిస్తాన్ టీవీ ఛానల్ దునియాలో కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ వాక్రుచ్చాడిలా.. అదెలా సాధ్యం అని ఆ ఛానెల్ ప్రతినిధి అడిగితే, అయితే భారత్, పాక్ సంబంధాలు మెరుగయ్యేందుకు నాలుగేళ్లు ఆగాల్సిందే అంటాడీయన.. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన భారత ప్రధాని మీద, అందునా పాక్ ఛానల్లో అసహనం ప్రదర్శించిన ఇతని విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.. గతంలో నరేంద్ర మోదీ చాయ్ అమ్ముకొని బతకాలని ఈసడించిందీ ఈ పెద్ద మనిషే.. చాయ్ వాలా ప్రధాని అయితే తప్పా అని ప్రశ్నించిన మోదీ, అంత పని చేసే సరికి అయ్యరోరు ఇంతకాలం మొహం ఎక్కడ దాచుకున్నాడో?..  

No comments:

Post a Comment