Thursday, November 12, 2015

సీఎం సిద్దూకి ఏమైంది?

మొన్న గోమాంసం తినాలనిపిస్తుందని ప్రకటించాడు.. నిన్న టిప్పు సుల్తాన్ జయంతి అంటాడు.. ఏమైంది సిద్దూకు?..  సిద్ద రామయ్యకు ఏది తినాలనిస్తే అది తినొచ్చు.. ఎముకల గూడు మెడలో వేసుకొని తిరగొచ్చు.. టప్పుసుల్తాన్ ఫోటోను ఇంట్లో పెట్టుకొని పూజించుకోవచ్చు.. కానీ మతాల మధ్య చిచ్చుపెట్టడం.. ప్రజలను రెచ్చగొట్టడం ఎందుకు?.. బాధ్యత గల పదవిలో ఉండి అసహనంగా ప్రవర్తిస్తున్న కర్ణాటక సీఎంను కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు భరిస్తోంది?.. సిద్దూను ఇలాగే వెనకేసుకొస్తే, కన్నడ ప్రజలు మరోసారి ఆ పార్టీకి బుద్ది చెప్పుతారు..

No comments:

Post a Comment