Sunday, September 1, 2013

ఉధృతంగా సాగుతున్న తమ ఉద్యమాన్ని జాతీయ మీడియా పట్టించుకోవడం లేదని కొందరు సీమాంధ్ర మిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. జాతీయ మీడియా ప్రాధాన్యాలే వేరుగా ఉంటాయి.. ఢిల్లీ గల్లీలో వాన పడ్డా వారికి పెద్ద వార్త.. కానీ ఆంధ్ర ప్రదేశ్ వార్తలు వారికి టీఆర్పీ, సర్క్యలేషన్ పరంగా గిట్టుబాటు కావు.. ఆ మాటకు వస్తే తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న కాలంలో జాతీయ మీడియా ఈ మాత్రం కూడా పట్టించుకోలేదు.. కానీ రాష్ట్ర విభజన వార్తలకు మాత్రం విశేషంగా ప్రాధాన్యత ఇచ్చింది.. 

No comments:

Post a Comment